వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో 1.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. దీంతో 6.1 శాతం వృద్ధి కనిపించింద�
దేశీయ ఆటో రంగ సంస్థలకు గత ఏడాది పెద్ద ఎత్తునే కలిసొచ్చింది. 2025లో ప్యాసింజర్ వెహికిల్ హోల్సేల్స్ 45.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడం లాభించిందని, దాదాపు 6 శాతం వృద్ధిని చూశా�
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలపై ట్యాక్స్ల భారం నానాటికీ తీవ్రమవుతూ వస్తున్నది. 2017-18లో రూ. 7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. 2024-25 నాటికి 22 లక్షల కోట్లకు చేరాయి. ఈ 8 ఏండ్లలో ఒక్కో భారతీయ