దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 1,090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రపతి, శౌర్య, సేవా పతకాలను
Gallantry Medals | ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పతకాలు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించనున్నది.
ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు అందించే సేవలతో పోలీస్ సిబ్బందికి గుర్తిం పు లభిస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు.