మాదాపూర్ కావూరి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులో దాదాపు 1000 గజాల స్థలం.. ఇందులో ఓ వ్యాపారి జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికి సిద్ధమై ఇందుకు సంబంధించి భారీ షెడ్డ్డు నిర్మాణం చ�
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పర్యటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్, మాదాపూర్ ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లోని వాటర్ లాగి
ఎర్లీబర్డ్ స్కీంను యజమానులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రూ. 800 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, బల్దియాకు రూ. 827 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7,34,837 మంది సద్వినియోగం చేసుకుంటే..