హిందీ పాలసీకి వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో విద్యా విధానాన్ని మార్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ
భాషా వివాదంలో జోక్యం చేసుకుంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమిళనాడుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై అధికార డీఎంకే తీవ్రంగా స్పందించింది.