నిర్మల్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహపు లెక్కలు పక్కాగా ఉండడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్లలోకి వస్తున్న వరద నీటిపై స్పష్టత లేని కారణంగా అధికారులు ప్రవాహ తీవ్రతతో�
పారిస్: భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని �
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.