చారిత్రక గరిష్ఠ స్థాయికి స్టాక్ మార్కెట్లు 52,300 పాయింట్లు దాటిన సెన్సెక్స్ ముంబై, జూన్7: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు తగ్గుతుండటం, మరోవైపు పలు రా
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై, జూన్3: వరుసగా రెండురోజులపాటు స్తబ్దుగా ముగిసిన స్టాక్ సూచీలు గురువారం కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 52,154 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 15నాట�
వచ్చే పదేళ్లలో చేరుకోనుంది: మోతీలాల్ జేఎండీ రామ్దేవ్ అగర్వాల్ అంచనా న్యూఢిల్లీ: మే 29: దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నా, స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. అ�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
296 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ఎల్అండ్టీ టాప్ గెయినర్ ముంబై, మే 10: ఫార్మా, మెటల్, ఇంధన షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ పెరిగింది. సోమవారం బీఎస్�
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్ట