MK Stalin | పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్ఠించిన చారిత్రాత్మక సెంగోల్ (Sengol) వంగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యాఖ్యానించారు.
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్న చారిత్రక రాజదండం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘సెంగోల్'గా పిలిచే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ �