రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్ను నెలకొల్పాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
ఊహించిందే అయింది. గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఈ పరిశ్రమ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ సంస్థ సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.2800 కోట్ల్లు పెట్టుబడి