ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద రూ.3,706 కోట్ల వ్యయం తో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Semiconductor Plant: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో 3706 కోట్ల ఖర్చుతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఆ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
రూ.2,250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా చర్చలు న్యూఢిల్లీ, నవంబర్ 26: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సన్నద్�