నగరంలోని మలక్పేట, జడ్జస్ కాలనీలో ఉన్న హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఆ హాస్పిటల్పై దా�
అనుమతి లేకుండా యథేచ్ఛగా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్ షాప్పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.1.15 లక్షల విలువజేసే 19 రకాల ఔషధాలను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి.క�
ప్రజలు ఔషధాలు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఆ దుకాణానికి లైసెన్స్ ఉన్నదో లేదో పరిశీలించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి సూచించారు.