రాష్ట్ర విభజన అనంతరం పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగానే కలిసి ఉన్నది హైదరాబాద్. తనదైన అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఒక్కో పుటను లిఖించుకుంటున్నది. ఈ సమయంలో మళ్లీ చాపకిం ద నీరులా ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు హైదరా
నేటి ఉరుకుల పరుగుల జీవితం.. మనిషికి ఊపిరాడకుండా చేస్తున్నది. ఆఫీస్ బాధ్యతల్లో, ఇంటి పనుల్లో ‘ఒత్తిడి’.. మానసికంగా చిత్తు చేస్తున్నది. బాధితుల్లో కోపం, అసహనం కూడా అధికమవుతున్నది. దీని ప్రభావం ఇంట్లో ఉండే చ�
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం �
వనపర్తి : అంగన్వాడీల ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని తన నివాసంలో అంగన్వాడీలతో జరిగిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా