మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వేర్వేరు ఘటనలో 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తూప్రాన్ మున్స�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారిం�
టన్నుల రేషన్ బియ్యాన్ని మెదక్ జిల్లా తూప్రాన్లో పోలీసులు పట్టుకున్నారు. తూప్రా న్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టా రు.