డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
మండలంలోని అన్నారుగూడెం కాటన్ పార్కులోని బయోఫార్మసీ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన ఔషధ నిల్వలను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధి