రూ 5 కోట్ల విలువైన 81 గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అరెస్ట్ చేసిన ఘటన సోమవారం బెంగాల్లోని నదియాలో వెలుగుచూసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
భారీ డ్రగ్ రాకెట్ను భగ్నం చేసిన అధికారులు ఉగాండా జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాబర్ట్ సెగోంజి రూ 7 కోట్ల విలువైన 30 హెరాయిన్ ట్యాబ్లెట్లను మింగేశాడు.
చెన్నై: తమిళనాడులోని చెన్నై-సేలం జాతీయ రహదారి మార్గంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారం ఆభరణాలను జప్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్