సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కొర్రీ పెట్టింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�