ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలలో భాగంగా విత్తన పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 2న పంపిణీ ప్రారంభించనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ప్ర
జీలుగ విత్తనాల పంపిణీలో ఆలస్యం జరుగుతున్నది. ఏప్రిల్లో అందించాల్సి ఉన్నా.. నేటికీ అరకొరే ఇస్తుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామాలకు దాదాపు 1200 బ్యాగులు అవసరముండ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్కు సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తుండడంతో ఉదయమే కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చున్నారు.