ఉన్నతాధికారులే ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెషన్, హ్యాండ్లూమ్ ఆఫీసుల్లో ఉదయం ఆకస్మికంగ
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికీ కార్పొరేషన్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని అధికారులు �