CM Revanth Reddy | జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారుల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రతినిధులు తెలిపి�
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ