ఎంఎంటీఎస్.. ఇది సామాన్యుడి రైలు. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియదు.
దేశాన్ని రక్షించేవారికి పెన్షన్ ఎగ్గొట్టే పన్నాగం సైనికులకు ఇచ్చే గౌరవం ఇదా? సీబీఐ విచారణ జరిపించాలని ఒకవైపు డిమాండ్ మరోవైపు ఆర్మీ అభ్యర్థులకు సంబంధం లేదని క్లీన్చిట్ టీఆర్ఎస్ హస్తం ఉదంటూ అడ్డగ�
MMTS | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను అంటుబెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్�