ఒడిశా నుంచి గుజరాత్ కు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నింది�
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇచ్చాపురం నుంచి ముంబైకి రైల్లో గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల 50 వేల విలువ చేసే 35 కిలోల గంజాయిని రైల్వే ప�
మారేడుపల్లి : రైల్వే అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక�