సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసును మార్కెట్ పోలీసు స్టేషన్ నుంచి సీసీఎస్కు బదిలీ చేశారు. ఇటీవల దుండగుడు కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడి అమ్మవ
సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసులో.. ప్రధాన నిందితుడు సలీం బస చేసిన రెజిమెంటల్బజార్లోని మెట్రో పోలీస్ హోటల్ను గురువారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు.