ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో కావాలంటూ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు రెండోదశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఉత్తర హైదరాబాద్కు మొండి చెయ్యి చూపడంతో ఆ ప్రాంతం వాసుల�
ఇటీవల కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ఈ ప్రాంతం గుండా వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మారేడ్పల్లి : సికింద్రాబాద్ జేబీఎస్ ప్రధాన రహదారిలో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న ఆదేశాల మేరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ టిఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.