ఒక్కో ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించొద్దని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ పరీక్ష ఏర�
రాష్ట్రంలో హైడ్రా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయదని, దాని గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.