ఇన్స్టాగ్రామ్లో ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను కొందరు వ్యాపారులు గందరగోళానికి గురిచేస్తున్నారు. రూ. 26 వేలకే కారు విక్రయిస్తున్నట్లు సోషల్మీడియాలో ప్రకటన చూసిన సామాన్య ప్రజలు నాచారాని�
సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
యూసఫ్గూడలో (Yusufguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూసఫ్గూడలోని గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఒక రాష్ట్రంలో కార్లు చోరీ చేసి.. మరో రాష్ట్రంలో వాటి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్ మార్చేసి.. నకిలీ నంబర్తో ఇంకో రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న ఘరాన ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అ�