Vemulawada | వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ పార్థసారధి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఎంత వయసు వచ్చినా నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. పుడమి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆది�
హైదరాబాద్, జూలై 23 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దంపతులు శుక్రవారం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు, ఈవో భ్రమర�
పార్థసారథి | తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు