నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని రైతులు సోమవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ