నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి బయటకు వచ్చి స్పేస్వాక్ చేశారు. ఐఎస్ఎస్కు సంబంధించిన నిర్వహణ పనులు, శాస్త్రీయ పరిశోధనల కోసం అవసరమైన న�
సైంటిఫిక్ పరిశోధనలను బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్ర�
మాస్కో,జూలై:రష్యాకు చెందిన పరిశోధకులు లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవును తయారుచేశారు. మాస్కోలోని స్కోల్కోవో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకుల�
వాషింగ్టన్ : టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న డ్రాగన్ దేశం చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిం�