డిజిటల్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్.. విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరచడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్బిల్డింగ్(సెమ్స్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్�
రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.110.3 కోట్ల నికర లాభాన్ని గడించింది.