జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఖమ్మం నగరంలోని రెజొనెన్స్ శ్రీనగర్ పాఠశాల కేంద్రంగా ఎనిమిది మంది న్యాయనిర్ణేతలు 187 ప్రాజెక్ట్లను ఆన్లైన్లో నలుగురు �
జిల్లా స్థాయి జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్సీ-2022 ప్రదర్శన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాజు హాజర�