తుర్కపల్లి లోని రోడ్డు అధ్వానంగా మారగా, ప్రయాణం నరకప్రాయంగా మారింది. శుక్రవారం సాయం త్రం చెన్నూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు టాటా మ్యాజిక్లో తుర్కపల్లికి బయలుదేరగా, ఊరిలోకి రాగానే వెనుక టైర�
జిల్లాల్లో వాహనాల తనిఖీ టార్గెట్లను పూర్తి చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి మాట్లాడారు.