మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.43 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలల వారీగా నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.1.65 కోట్లను విడుదల �
బిల్లుల కోసం పాత బడికి పూతలు పెడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్దమొత్తంలో నిధులు మంజూరు కాగా, నాలుగేండ్ల క్రితం మూతపడిన స్కూల్కు మరమ్మతులు చేస్తున్నారు.
అందజేసిన మేడ్చల్ జిల్లా పోచారం కౌన్సిలర్ ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 22: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 12వ వార్డు కౌ�