Schneider Electric | ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్..వచ్చే రెండేండ్లలో భారత్లో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా తన ఉత్పత్తులను విక్రయించడంతోప�
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
Minister KTR | స్మార్ట్ మ్యానుఫ్యాక్టరింగ్ కోసం ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీని కోరారు. �
హైదరాబాద్లోని జీఎమ్మార్ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ప్రపంచస్థాయి ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు జీఎమ్మార్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎస�
నర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్.. రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా బుధవారం ద
స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్