మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు హత్య కేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఆదివారం ఒక బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మ�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లతో పాటు ఏ1 సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.