నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని స్కానింగ్ సెంటర్ బాత్రూమ్లో బాలిక ప్రసవించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానిక�
Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజుల నుంచి స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచ�
లింగనిర్థారణ పరీక్షలు నేరమని తెలిసినా డబ్బు కోసం కొందరు వైద్యులు, స్కా నింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి.