దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు శ్రీరామ రక్ష అని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్, పత్తిపాక గ్రామాల్లో గురువారం ఆయన పర్య�
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం ధర్మపురి, మే 1: పట్టుదలతో చదివితే ప్రభుత్వ కొలువు సాధించడం సులువేనని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.