ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధ�
కాంగ్రెస్ ప్రజాపాలనలో దళితసంఘాల వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై దళితసంఘాల�
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు నివేదికను సోమవారం వెల్లడిస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తీరా వెనక్కి తగ్గింది. క్యాబినెట్లో చర్చించిన అనంతరమే నివేదికను వెల్లడిస్తామంటూ మాటమార్చింది. సమగ్ర సర్వే వ
ఎస్సీ వర్గీకరణపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకసభ్య కమిషన్ను ఏర్పాటుచేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. అమలులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రాష్�