నీట్ 2026 ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ల విద్యార్థులు సత్తా చాటారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి మొత్తంగా 428 మంది విద్యార్థులు సీట్లు సొంతం చేసుకున్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ల్లో ఇప్పటివరకు ఏటా ఆనవాయితీగా అందిస్తూ వచ్చిన నగదు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ ఏడా�
ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల మంత్రి మేరుగు నాగార్జున...