అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మహబూబ్నగర్లోని అంబేద్కర్ కళాభవన్లో మూడు నెలల గ్రూప్స్ కో చింగ్కు ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి పాండు సోమవారం ప్రకటనలో తెలి
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా, బుధవారం ఎస్సీఈఆర్టీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో టెట్ పేపర్ -1కు ఎస్సీ సామా