ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
GDP Growth | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో దేశ జీడీపీ 4.6 శాతంగా నమోదు కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికాల్లో బాగు
న్యూఢిల్లీ, నవంబర్ 22: ఎస్బీఐ ఆర్థిక వేత్తల నివేదిక వ్యవసాయ రంగానికి సంబంధించి 5 సంస్కరణలను ప్రతిపాదించింది. అవి… 1. రైతులు డిమాండ్ చేస్తున్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు హామీ’కి బదులు కేంద్రం కనీసం ఐదేండ్�