పిల్లల చదువు కోసం అంటూ కొంతమందిని మోసం.. అధిక వడ్డీలు ఇస్తానంటూ మరికొంత మందికి బురిడీ.. కిరాయి ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల వారితో చనువుగా ఉంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఘరానా లేడీని సీసీఎస్ పోలీస
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ఉదయం నుంచే విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాలతో సంబురాలు హోరెత్తాయి..
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చ�