దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో 8 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సాలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం కమనీయంగా సా
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు వేళయ్యింది. నేటి నుంచి వేడుకలు ప్రారంభం కానుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. దేవస్థాన ఈవో సంకటాల శ్రీ�