భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం 21-15, 21-15తో మలేషియాకే చెందిన అ�
French Open Badminton | ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 చాంపియన్ షిప్ టోర్నీలో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకున్నారు.