ఖమ్మంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి 19,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం నియోజకవర్గంలో 2,43,118 ఓట్లకు గాను 2,12,549 ఓట్ల�
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని, ఎన్నికల్లో గెలిచిని సత్తుపల్లి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జ�
ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టింది. ఎందరో గర్భిణులకు ప్రసవాలు చేసింది. క్షతగాత్రులకు చికిత్స అందించి బాగు చేసింది. ఏళ్లు గడిచిపోవడంతో ఆ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం పడకల స్థాయి ప