Mallikarjuna Swamy | మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy temple) క్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్త జనులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణలో పట్నాలు వేసి, బోనాలు పోసి చెల్లింపులు చేశారు.
Odisha Masters: సెమీఫైనల్స్లో భారత్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అయూష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్లు తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు.