గ్రామ పంచాయతీల పోరు ముగిసింది. గెలుపొందిన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాయి. ఇక ఆయా పంచాయతీ పరిధిలోని గ్రామాల అభ్యున్నతి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు సోమవారం పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు క
పదవీ కాలం ముగిసిన రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్లు 1683 మంది, 14,778 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వ