అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పర�
గాంధీజీ అహింస, సత్యం, త్యాగం అనే మార్గాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి స్ఫూర్తిగా నిలిచారని తోగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ అన్నారు. మహాత్మాగాంధీ వర్దంతి స�