రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ సర్పంచ్ల జేఏసీ ఆధ్వ�
పదవిలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేపట్టిన సర్పంచ్లు వాటి బిల్లుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా కాంగ్రెస్ ప్రభు�