సరూర్నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్జూనియర్ బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ సత్తాచాటింది. గురువారం జరిగిన పోరులో రాష్ట్ర బాలికల టీమ్ 53-52తో చండీగఢ్పై ఉత్కంఠ విజయం సాధించింది.
స్వరాష్ట్రంలో చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
ఆర్కేపురం : క్రీడల్లో రాణింపుతో రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాలుర నేషనల్�