సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ �
రాష్ట్రంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పల�
దీపావళి పండుగలో అపశ్రుతి దొర్లింది. పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ఎంత చెప్పినా ప్రజల తీరు మారడం లేదు. దీపావళి పండుగ రోజున పటాకులు కాల్చుతూ 50 మంది కంటికి గాయాలు చేసుకున్నారు. �