“సర్కార్ బడి గింత మంచిగుంటదనుకోలేదు. మేం పిల్లలను సర్కారు బడికే పంపుతున్నం. మా బడి అందంగా, ముద్దుగా ఉన్నది. రోజూ మంచిగ అన్నం పెడుతున్నరు. పుస్తకాలు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, ఇంగ్లీషు మీడియంలో చెప్పు
గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
కీసర మండలం గోధుమకుంట సర్పంచ్ ప్రకటన కీసర, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ